బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తా ఎమ్మెల్యే

జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తా ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్/ పిట్లం:

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు అన్నారు. ఆయన మంగళవారం పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చైర్మన్ గా మనోజ్ కుమార్, వైస్ చైర్మన్ గా కృష్ణారెడ్డి, పాలకవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని నియాంసాగర్ ప్రాజెక్టుకు 100 యేళ్ల చరిత్ర కలిగి ఉందని త్వరలోనే నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద , కౌలాస్ కోటను పర్యాటక కేంద్రాలుగా మారుస్తామన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో నిజాంసాగర్ నుండి ఇతర మండలాలకు సాగునీరు అందేలా నాగమడుగు లిఫ్టును నూతన డిజైన్తో నిర్మాణం పనులు త్వరగా పూర్తీ అయ్యేలా చర్యలు చేపడుతున్నామన్నారు. లెండి ప్రాజెక్టు పూర్తిచేసి నియోజకవర్గానికి సాగునీరు అందేలా సంబంధిత శాఖ మంత్రి ని సంప్రదించడం జరిగిందన్నారు. నియోజకవర్గం లోని విద్యాభివృద్ధి, క్రీడా పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంబి హనుమన్లు, డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య, విండో చైర్మన్లు శపథం రెడ్డి, సాయి రెడ్డి, నాగిరెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇమ్రోస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్వకేట్ రామ్ రెడ్డి, మోహన్ రెడ్డి, శివకుమార్, ఎనుగండ్ల శ్రీనివాస్ రెడ్డి, మురళి గౌడ్, వెంకట్ రెడ్డి, చింతల్ సాయిరెడ్డి, నరసింహ చారి, బాబు సింగ్, ఆయా మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏఎంసీ సెక్రెటరీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.