Breaking News

మానవ అక్రమ రవాణా నివారణ పై నిశ్శబ్ద ర్యాలీ

రాజరాజేశ్వర గజ్జల ఫౌండేషన్ ఆధ్వర్యంలో

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

మండలంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రాజరాజేశ్వర గజ్జల ఫౌండేషన్ మానవ అక్రమ రవాణా ఆవేర్నెస్ ప్రోగ్రాం, ద మూమెంట్ ఆఫ్ ఇండియా, సొసైటీ మదనపల్లి వారి సహకారంతో అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మానవ అక్రమ రవాణా నివారణ పై నిశ్శబ్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం లో పాల్గొన్న విద్యార్థులకు టీషర్ట్స్ మరియు ప్రోగ్రాం సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వర గజ్జల ఫౌండేషన్ చైర్మన్ రవీందర్, ట్రెజరర్ నీల వెంకటేశ్వర్లు, మరియు జడ్.పి.హెచ్.ఎస్ హెచ్ఎం వసంత, ఉపాధ్యాయులు పద్మజ కుమారస్వామి సంతోష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.