మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని జుజ్జులరావు పేట గ్రామం నందు బుధవారం రాత్రి తీవ్రమైన వడదెబ్బ కారణంతో పాకర్తి జానమ్మ అనే మహిళ అకస్మాత్తుగా మృతి చెందింది. ఆమె మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు శోకసముద్రంలో ఉన్నారు.

