Breaking News

నూతనఎస్సైనికలిసిన దళిత జర్నలిస్టులు

మనప్రగతిన్యూస్/ జోగులాంబగద్వాలజిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై శ్రీహరిని జోగులాంబ గద్వాల జిల్లా దళిత జర్నలిస్టులు ఓరుగల్లు నైన్ న్యూస్ రిపోర్టర్ జగన్ మనప్రగతి స్టాప్...

పంట పొలాలకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

_ క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్ _ మెరుగైన వైద్యం అందించాలి _ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్...

మానవ తప్పిదాల వలనే రోడ్డు ప్రమాదాలు

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ - ఉషశ్రీ మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ జాతీయ రహదారి భద్రతా మాసోత్సావాల సందర్భంగా నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ లోని బైపాస్ రోడ్డు లో ఉన్న ఆటో...

మానవ తప్పిదాల రోడ్డు ప్రమాదాలు

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ - ఉషశ్రీ మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ జాతీయ రహదారి భద్రతా మాసోత్సావాల సందర్భంగా గురువారం నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ లోని బైపాస్ రోడ్డు లో ఉన్న...

మానవ తప్పిదాల వలనే రోడ్డు ప్రమాదాలు

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ - ఉషశ్రీ మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ జాతీయ రహదారి భద్రతా మాసోత్సావాల సందర్భంగా గురువారం నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ లోని బైపాస్ రోడ్డు లో ఉన్న...

అన్యకాంతం అవుతున్న భూములను కాపాడాలి

సిపిఎం ఆధ్వర్యంలో ఉప తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య మన ప్రగతి న్యూస్/ జఫర్‌గడ్:మండల కేంద్రంతో పాటు, మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న...

జర్నలిస్టులు కట్టుకున్న ఇల్లు వారికే కేటాయించాలి…

-అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం… మన ప్రగతి న్యూస్/హుజురాబాద్: మా ఇల్లు మాకు కావాలి అనే నినాదంతో హుజురాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమలు మంగళవారం రెండో రోజుకు చేరింది. హుజురాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి...

రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే లైన్ కూడా ! మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్

రీజనల్ రింగ్ రోడ్‌తో హైదరాబాద్‌ను మరింతగా విస్తరించాలన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. ట్రిపుల్ ఆర్ చుట్టూ రీజినల్ రింగ్‌ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన‌ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం...

మహా కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించిన కేంద్రమంత్రి అమిత్ షా!హైదరాబాద్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయనున్నారు. నిన్న అంటే ఆదివారం నాడు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ గంగానదిలో స్నానం చేశారు. నేడు అమిత్ సా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్

దీని తరువాత ఆయన అఖారా సాధువులను కలుస్తారు. 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ మహా కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు తరలివ చ్చారు. ఇప్పటివరకు కోట్లాది మంది భక్తులు స్నానాలు చేశారు. ఈ...

సూర్యాపేట : సూర్యాపేట లోని మామిళ్ళగడ్డ కు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడి హత్య ,

జనగామ రహదారి నుంచి పిల్లలమర్రి కి వెళ్లే మూసి కెనాల్ కట్టపై పడి ఉన్న మృతదేహం , బండ రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు ఆనవాళ్ళు , ఆరు నెలల కిందట ప్రేమ వివాహం...