మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ ఏన్కూరు మండలంలో సోమవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యంగళ నరేష్ మాదిగ అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహం వద్ద నిరవధిక నిరాహార దీక్ష ను ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి...
మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల బ్యూరో జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) గా షర్ఫుద్దీన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు జిల్లా పంచాయతీ అధికారులను బదిలీ, అలాగే డివిజనల్...
మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ రూరల్: ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మించిన ప్రతి నిర్మాణం ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. కానీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కాదలాపూర్ గ్రామంలో మాత్రం రూ. 5...
మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మండలంలోని రామతీర్థం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నారు . అందులో భాగంగా మండలంలోని రామతీర్థం గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం...
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట పట్టణంలోని డఫోడిల్స్ సి బి ఎస్ సి హై స్కూల్ పాఠశాలలో పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ...
మన ప్రగతి,/హత్నూర: మహిళ మెడలో నుండి నాలుగు తులాల బంగారం పుస్తెలతాడు దొంగలించే ప్రయత్నం చేసిన దుండగుని స్థానికులు దేశ శుద్ధి చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. వివరాల్లోకి వెళ్తే హత్నూర మండలం నాగారం...
_ ఉద్యోగ భద్రత కల్పించాలి మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్మికులు ర్యాలీగా బయలుదేరగా కార్మికులకు...
ఆత్మకూరు కాంగ్రెస్ మండలం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి కాజా…. మన ప్రగతి న్యూస్/ ఆత్మకూరు ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఖాజా పెళ్లిరోజు సందర్భంగా మండల...
మన ప్రగతి న్యూస్/ అశ్వరావుపేట ప్రతి ఒక్కరి జీవితంలో మహిళ ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది.ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా మహిళ యొక్క ప్రాధాన్యత మరిపించలేనిది.కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళ యొక్క ప్రాధాన్యతను గుర్తించి...
మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల : జిల్లా లో చిత్ర రెస్టారెంట్ అండ్ బార్ సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు నియమ నిబంధనలు పాటించకుండా ట్రేడ్ లైసెన్స్ లేకుండానే 2 బి...