Breaking News

Vishwa Hindu Parishad: కనీసం ముగ్గురిని కనండి.. మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్

హిందువుకుల వీహెచ్​పీ విజ్ఞప్తిదేశంలో హిందువుల జననాల రేటు తగ్గుతోందని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్​పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి హిందువు కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చింది. దేశంలో హిందువుల జననాల రేటు...

డఫోడిల్స్ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట పట్టణంలోని డఫోడిల్స్ సి బి ఎస్ ఇ పాఠశాలలో చైర్మన్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలతో జాతీయ నాయకులను...

మన ప్రగతి క్యాలెండర్ ఆవిష్కరణ చేసినజిల్లా లీగల్ సర్వీస్ న్యాయ సేవ సహాయ అథారిటీ జడ్జి గంట కవిత దేవి

మన ప్రగతి న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబగద్వాలజిల్లాలోని కేటి దొడ్డిమండలంపరిధిలోని పాగుంట గ్రామంలోయుపిఎస్ ప్రాథమిక పాఠశాలలోజిల్లా న్యాయసేవసహాయలీగల్ సర్వీస్అథారిటీజడ్జి గంట కవితదేవితో జిల్లా స్టాప్ రిపోర్టర్ స్వామీ తో కలిసి తెలుగుజాతీయ...

కష్టపడ్డ వారికి తగిన ప్రాధాన్యమిస్తా..

గుట్టయ్యకు పిసిసి మహేష్ హామీ.. మన ప్రగతి న్యూస్/ నెల్లికుదురు: పార్టీ కోసం కష్టపడ్డ వారికి త్వరలో చేపట్టే నియామకాలలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తమకు...

మల్లంపల్లిలో మండల పాలన కార్యాలయమును ప్రారంభించిన మంత్రులు

మన ప్రగతి న్యూస్/ మల్లంపల్లి నూతనంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి మండల పాలన కార్యాలయంను ప్రారంభించిన మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ.శుక్రవారం ములుగు జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి మండలంను...

ఢిల్లీలో వైసీపీ దుకాణం క్లోజ్ ! మన ప్రగతి న్యూస్ /ఆంధ్ర ప్రదేశ్

విజయసాయిరెడ్డి మాత్రమే కాదు మొత్తం వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన మరో ఎంపీ అయోధ్యరామిరెడ్డి కూడా రాజీనామా చేయబోతున్నారని ఢిల్లీ వర్గాలు కన్ఫర్మ్...

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.

రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను.వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి మన ప్రగతి న్యూస్/ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూఏ రాజకీయపార్టీ...

గోదావరి పుష్కరాలు డేట్ ఫిక్స్ మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయం. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఈసారి గోదావరి పుష్కరాల...

తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు – తెలంగాణ హైకోర్టు

సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి పై తెలంగాణ హైకోర్టులో విచారణ సినిమాకి టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది అర్ధరాత్రి 1.30...

మోసం చేసిన భార్యకు షాక్ ఇచ్చిన భర్త.. మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్

ట్విస్ట్ మామూలుగా లేదుగా..! తనని మోసం చేసిన భార్యకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు ఆమె భర్త. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజస్థాన్ లోని కోటా కు చెందిన మనీష్ మీనా తన భార్య స్వప్నను...