Breaking News

శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:- కార్తీక మాసం సందర్భంగా భక్తుల సందడితో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో నందు కార్తీకదీపం ఉత్సవం శ్రీ పాండురంగ స్వామి భజన...

రాజరాజేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక మాస పూజలు

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు అర్చన కార్యక్రమాలు చేశారు. ప్రత్యేకంగా స్వామి వారికి ఉసిరి దీపాలతో ఆలయ ప్రధాన పూజారి...

కార్తీక పౌర్ణమి సందర్భంగా సీతారామచంద్రస్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం.

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని సీతరామచంద్ర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఆలయ పూజారి కృష్ణ స్వామి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రానికి...

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర టెండర్లు బహిరంగ వేలం పాట

మన ప్రగతి న్యూస్ /ఆత్మకూరు : శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అగ్రంపాడు 2026 జాతర సందర్భంగా వివిధ రకాల వేలం పాటలు తేదీ 6 11 2025 గురువారం రోజున ఉదయం 11...

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర టెండర్లు బహిరంగ వేలం పాట

మన ప్రగతి న్యూస్ /ఆత్మకూరు : శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అగ్రంపాడు 2026 జాతర సందర్భంగా వివిధ రకాల వేలం పాటలు తేదీ 6 11 2025 గురువారం రోజున ఉదయం 11...

తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్యమన ప్రగతి న్యూస్/సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. సంగారెడ్డి మహబూబ్‌సాగర్‌ చెరువు కట్ట వద్ద కానిస్టేబుల్‌ సందీప్ కుమార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై, భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతోనే కానిస్టేబుల్‌ బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నారాయణఖేడ్‌ నియోజకవర్గం కల్హేర్‌కు చెందిన సందీప్‌ ఏడాదిగా సంగారెడ్డి టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం మహబూబ్‌ సాగర్‌ చెరువుకట్టపైకి వెళ్లిన సందీప్‌ తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. సందీప్‌ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టనున్నట్లు ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ తెలిపారు.

తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్యమన ప్రగతి న్యూస్/సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. సంగారెడ్డి మహబూబ్‌సాగర్‌ చెరువు కట్ట వద్ద కానిస్టేబుల్‌ సందీప్ కుమార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై, భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతోనే కానిస్టేబుల్‌ బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నారాయణఖేడ్‌ నియోజకవర్గం కల్హేర్‌కు చెందిన సందీప్‌ ఏడాదిగా సంగారెడ్డి టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం మహబూబ్‌ సాగర్‌ చెరువుకట్టపైకి వెళ్లిన సందీప్‌ తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. సందీప్‌ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టనున్నట్లు ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ తెలిపారు.

మౌళిక సమస్యల పరిష్కారానికి నర్సంపేట ఎంఎల్ఏ నల్లబెల్లిలో పర్యటించాలి.

చింతకింది కుమారస్వామి బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి మండల కేంద్రంలో పేరుకుపోయిన మౌళిక సమస్యలను పరిశీలించడానికి ఎంఎల్ఏ దొంతి మాధవరెడ్డి తక్షణమేనల్లబెల్లిలో పర్యటించాలనీ చింతకింది కుమారస్వామి అన్నారు....

చర్చికి గృహ జ్యోతి

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని ఓ చర్చికి గృహ జ్యోతి వర్తింప చేయడంతో ప్రజల్లో ఆగ్రహం రేపింది. అసలు లబ్ధిదారులకు గృహ జ్యోతి వర్తింప చేయకుండా చర్చికి గృహ జ్యోతి పథకము వర్తింప...

ఐకెపి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ఎంఈఓ కిషోర్ నాయక్ ఏపిఎం జానకి మన ప్రగతి న్యూస్ నల్గొండ/వేములపల్లి ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం సూచించారు. వేములపల్లి మండలంలోని లక్ష్మీదేవి గూడెం ఐకెపి మహిళా...