బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

భక్తులతో మారుబ్రోగిన శ్రీశ్రీశ్రీ దత్తాచల క్షేత్రం క్షేత్రంహాజరైన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

భక్తులతో మారుబ్రోగిన శ్రీశ్రీశ్రీ దత్తాచల క్షేత్రం క్షేత్రంహాజరైన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

మన ప్రగతి న్యూస్/హత్నూర:

భక్తులతో మారుబ్రోగిన శ్రీ శ్రీ శ్రీ దత్తాక్షల క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలు జాతర లో భాగంగా క్షేత్రాధిపతి సభాపతి శర్మ, ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుండి మహా పాదయాత్ర దత్తాక్షల క్షేత్రం వరకు కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై ధ్వజరోహణ, బ్రహ్మోత్సవములు దత్తాత్రేయ స్వామి వారి నామ సంకీర్తన వివిధ కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళు గోపురాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. దత్తాత్రేయ స్వామి వారి కృప కటాక్షము మండల ప్రజలపై ఎప్పుడు ఉండాలని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వావిలాల నరసింహులు, నరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి, బైసాని వెంకటేశం గుప్తా, వివిధ గ్రామాల భక్తులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు