బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
ఆంధ్రప్రదేశ్

మీడియాపై దాడి హేయం

మీడియాపై దాడి హేయం

మీడియా కవరేజ్ లో ఉన్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం ఘోరం

ముక్తకంఠంతో ఖండించిన జనగామ జర్నలిస్టులు

మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో :
జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జనగామ జర్నలిస్టులు నిరసన ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సినీ నటుడు మంచు మోహన్ బాబు Tv 9 మీడియా పై చేసిన దాడిని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఆధ్వర్యం లో ఈ నిరసన కార్య క్రమం నిర్వహించా రు. కాసాని ఉపేందర్ అధ్యక్షతన స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లా కార్డులు చేత పట్టుకొని ఆందోళన ధర్నా చేపట్టారు. మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్ట్ లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి అని నినాదించారు. మోహన్ బాబు విధినిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ, అహంకారంతో, మతిభ్రమించి లోగో మైకు తో దాడి చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నామని, ఈ విషయంలో సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని సదరు నటుడు మోహన్ బాబు పట్ల చర్యలు చేపట్టాలని జర్నలిస్టులు డిమాండ్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు శ్రీ భాష్యం శేషాద్రి, పార్నంది వెంకటస్వామి, తగరపు నరసింహులు, ఎస్. ఆనంద్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, జాల రమేష్, ఎండబట్ల భాస్కర్, కన్నారపు శివశంకర్, సురేష్, ఉల్లెంగుల మణి, యూసుఫ్, గోపగాని వినయ్ కుమార్, తౌటి గణేష్, జంపాల శ్రీనివాస్, కెమెడీ ఉపేందర్, తాడిచెట్టు సుధాకర్, మాచర్ల ఆశిష్, బాబా, జయపాల్ రెడ్డి, భాష పాక మనీ, సాగర్, రవీందర్, క్రాంతి, వి. ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు