బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
ఆంధ్రప్రదేశ్

సీఎం కప్ ఆటల పోటీలను ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్.

సీఎం కప్ ఆటల పోటీలను ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్.
  • ముఖ్యఅతిథిగా హాజరైన తహాసిల్దార్,ఎంపీడీవో లు.

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

నడికూడ మండల కేంద్రంలో బుధవారం సీఎం కప్ ఆటల పోటీలను మండల స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్,ఎంపీడీవో శ్రీనివాస్ లు ప్రారంభించారు. మండల ప్రత్యేక అధికారి నవీన్ కుమార్ మాట్లా డుతూ..క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటుగా మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

యువకులు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాల్గొని, సీఎం కప్ గెలుచుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్య మైనవని,ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కారులకు అవకాశాలు ఉంటాయని తెలిపారు. మండలంలోని గ్రామాల యువకులకు వాలీబాల్, కబడ్డీ,ఖోఖో, రన్నింగ్ మరియు ఇతర క్రీడలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆటలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో నడికూడ తహశీల్దార్ జి. నాగరాజు, ఎంపీఓ చేతన్ కుమార్ రెడ్డి, ఎంఈఓ హనుమంత రావు, అబ్జర్వర్ దేవరకొండ ప్రభుదాస్, పీడి ప్రేమనందం, పిఈటి లు శివ, ప్రతిభ రాణి, మండలంలోని పలు గ్రామాల కార్యదర్శులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు,తదితరులు పాల్గొన్నారు.