బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

మూతపడిన మండల విద్యాధికారి కార్యాలయం

మూతపడిన మండల విద్యాధికారి కార్యాలయం

సమ్మె బాటలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

మండలంలోని విద్యా వనరుల కేంద్రాలు మూతపడ్డాయి. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి తమకు ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె పాట పట్టడంతో మండల విద్యాధికారి కార్యాలయం మూతపడింది. జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజులుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు. కావున స్థానికంగా ఉన్న మండల కార్యాలయం మూతపడ్డాయి. ఈ సందర్భంగా సమగ్ర శిక్షణ ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను పూర్తిగా విస్మరించిందని తాము అధికారంలోకి వస్తే చాయ్ తాగినంత సమయంలో మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ప్రస్తుతం నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్న తమ సమస్యల పరిష్కరించడం లేదని అందుకు నిరసనగా తమ సమ్మెబాట పట్టినట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేని యెడల మా సమస్యలు పరిష్కరించే అంతా వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు.