బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

MPO తీరును నిరసిస్తూ ఎంపీడీవో కార్యాలయం ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన

MPO తీరును నిరసిస్తూ ఎంపీడీవో కార్యాలయం ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

మండలంలోని ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా ఎంపీ ఓ తీరును నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. దళిత ప్రజా సంఘాల నాయకులు బోట్ల నరేష్, బట్టు సాంబయ్య, పులి రమేష్, ఎంపిటిసి పోరం జిల్లా అధ్యక్షుడు జన్ను జయరాజ్ మాట్లాడుతూ…2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కారోబార్ వ్యవస్థ రద్దు చేస్తూ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లు యూనిఫామ్ ధరించి విధులు నిర్వహించాలనే విషయాన్ని మండల పంచాయతి అభివృద్ధి అధికారి దృష్టికి తీసుకు వెళుతున్న క్రమంలో టైం లేదంటూ మీకు ఎక్కడ పని లేదా అదేవిధంగా మాట్లాడడం, మరియు దళిత సంఘాల నాయకులకు కూర్చోమని కనీస మర్యాద ఇవ్వలేదని అన్నారు.. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయవలసిన అధికారి 2018 పంచాయతీరాజ్ చట్టం అమలు చేయకపోవడం ఇది కాదా దళిత మల్టీపర్పస్ వర్కర్ల అధికారుల వివక్షత అని అన్నారు… నల్లబెల్లి మండల పరిధిలోని వివిధ గ్రామపంచాయతీ పరిధిలో కేవలం దళితులచే పనిచేస్తున్నారని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి వరంగల్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం మాత్రం శూన్యం.. ఇప్పటికైనా 2018 పంచాయతీ రాజ్ చట్టం పై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు బట్టు సాంబయ్య ,సుమన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు