బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

డిఏవి ఉన్నత పాఠశాల లో ఇంటిగ్రేటెడ్ ఎగ్జిబిషన్

డిఏవి ఉన్నత పాఠశాల లో ఇంటిగ్రేటెడ్ ఎగ్జిబిషన్

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న డి.ఏ.వి ఉన్నత పాఠశాల, పైలాన్ కాలనీ నందు ఇంటిగ్రేటెడ్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా తెలంగాణ జెన్కో యస్ఈ బి. రామకృష్ణారెడ్డి విచ్చేశారు, ఈ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు సైన్స్ కు సంబంధించిన ప్రయోగాలతో పాటుగా తెలుగు సాంస్కృతిక ప్రదర్శన, హిందీ భాషా ప్రదర్శన, గణితానికి సంబంధించిన రకరకాల మోడల్స్, ఆంగ్ల భాషకు సంబంధించిన వ్యాకరణ విశేషాల ప్రదర్శన, సాంఘిక శాస్త్రానికి అనుగుణమైన వాటర్ ప్యూరిఫికేషన్, భూకంప లేఖని మొదలగునవి ప్రదర్శించడం జరిగింది.
అద్భుతమైన ప్రతిభను చూపించిన విద్యార్థులను
టీఎస్ జెన్కో సివిల్ యస్ఈ రామకృష్ణ రెడ్డి డి.ఏ.వి.పాఠశాల ప్రధానోపాధ్యాయులు . పి.వాసుదేవ్ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ బృందం, తలిదండ్రులు మొదలైన వారు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు