బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

నేడే అమృత్ 2.0 ఓఆర్ఎచ్ఎస్ వాటర్ ట్యాంక్ ఎమ్మెల్యే ఆద్వర్యంలో శంకుస్థాపన

నేడే అమృత్ 2.0 ఓఆర్ఎచ్ఎస్ వాటర్ ట్యాంక్ ఎమ్మెల్యే ఆద్వర్యంలో శంకుస్థాపన

మనప్రగతి/నాగార్జున సాగర్ ప్రతినిధి

నందికొండ మున్సిపాలిటీగా  ఏర్పడిన తరువాత మున్సిపాలిటీ అభివృద్ధి పనులలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో అమృత్ 2.0 ప్రాజెక్ట్ ఒకటి. ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వ హయాంలో  నెలకొల్పాలని చాలా రోజులు      ప్రయత్నించగా అది కార్యరూపం దాల్చలేదు. దీనితో ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మోక్షం లభించి నేడు ఒక కొలిక్కి వచ్చి శంకుస్థాపనకు నోచుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనువాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  44 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును నందికొండ మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న స్థలంలో నిర్మించ తలపెట్టిందని,     నేడు స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఆధ్వర్యంలో అమృత్ 2.0 ఓ ఆర్ హెచ్ ఎస్  ట్యాంకుల నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం మున్సిపా లిటీలో ఉన్న  ప్రతి ఇంటికి  24 గంటలు నీళ్లు వచ్చే విధంగా చూడటమే అమృత్ 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పనులన్నీ పూర్తి చేయడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు