Breaking News

అధిక స్థాయిలో కేరళాలో అతి నీలలోహిత కిరణాలు (యు వి కిరణాలు)

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్

కేరళలోని పాలక్కాడు జిల్లా కు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం ఆ జిల్లాలో అతినీలలోహిత కిరణాలు అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలక్కాడు, మలపురం జిల్లాలోని త్రితల, పొన్నాని ప్రాంతాల్లో ఉన్న యువి మీటర్లలో ఇది 11 పాయిట్లుగా నమోదు అయింది. ప్రజలు అతి నీలలోహిత కిరణాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సూచనలు చేసింది.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం