బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

ఆంధ్రప్రదేశ్లో మొదలైన పదవ తరగతి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్లో మొదలైన పదవ తరగతి పరీక్షలు

ఫస్ట్ డే ప్రశాంతం ప్రతి విద్యార్థి
మొఖంలో చిరునవ్వు

నందిగామలో పదవ తరగతి విద్యార్థులు 1480 మంది ఉండగా 1467 మంది పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులు.

మన ప్రగతి న్యూస్ /ఆంధ్ర ప్రదేశ్ /నందిగామ

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

రాష్ట్రవ్యాప్తంగా మొదలైన పదవ తరగతి పరీక్షలు హాజరైన 6,49,884 మంది విద్యార్థులు విరికోసం 3,450 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసిన విద్యాశాఖ అధికారులు.
ఉ =9 :30 ని ల నుండి మధ్యాహ్నం12 : 45 ని ” ల వరకు పరీక్షా సమయాన్ని కేటాయించిన ఏపీ విద్యాశాఖ అధికారులు.నందిగామ పట్టణ ప్రాంతంలో పదవ తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థుల కోసం 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు,
నందిగామ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న 1467 మంది విద్యార్థులు హాజరయ్యారు.
నందిగామ డివిజన్ మొత్తం 6035 మంది విద్యార్థులు ఉండగా 5097 మంది పరీక్షకు హాజరయ్యారు.ప్రతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశారు.
విద్యార్థినీ, విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు మధ్య విద్యార్థిని ,విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు.