బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
ఆంధ్రప్రదేశ్

మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

మనప్రగతి న్యూస్/చిట్యాల

చిట్యాల మండలం వెంచరామి గ్రామానికి చెందిన తోట లక్ష్మణ్ సన్నాఫ్ భీమయ్య(28) ట్రాక్టర్ డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడాని తన అమ్మానాన్న చనిపోవడంతో అదే గ్రామంలో ఉన్న వాళ్ళ చిన్నమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు అని 5 వ తారీకు రోజున ఉదయం నుండి తన కంటే చిన్నవాళ్ళకి పెళ్లిళ్లు అవుతున్నాయని నాకు కావడం లేదని బాధపడుతూ ఉదయం నుండి మద్యం తాగుతూ రాత్రి 9 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంట్లో గల గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు అది గమనించిన కుటుంబ సభ్యులు చిట్యాల ఆసుపత్రికి తీసుకువచ్చి మెరుగైన చికిత్స నిమిత్తం ఎంజిఎం కి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ 7 వ తారీకు రోజు రాత్రి 8 గంటల ముప్పై ఐదు నిమిషాలకు చనిపోయాడని మృతిని చిన్నమ్మ కూతురైన తోట లక్ష్మి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్ఐ జి శ్రవణ్ కుమార్ తెలిపారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు