బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

అందాల పోటీలు విడిది కోసం ముస్తాబవుతున్న విజయవిహర్

అందాల పోటీలు విడిది కోసం ముస్తాబవుతున్న విజయవిహర్

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

అందాల పోటీలను హైదరాబాద్ లో మే 7 తేది నుండి 31 వ తేది వరకు నిర్వహించటానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతిధి గృహాలను ఆధునికరించటానికి పూనుకున్న విషయం అందరికి తెలిసిన విషయమే, ఆధునికరణ లో భాగంగా నాగార్జున సాగర్ లోని విజయ విహార్ కు సంబందించిన గదులను సుమారుగా 6 కోట్ల వ్యయంతో ఆధునికీకరణ కు రంగం సిద్ధం చేస్తూ త్వరితగతిన పూర్తి అయిన భాగాలకు రంగులు వేయటం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు 20 నుండి 25 రోజుల్లో ఆధునికీకరణకు సంబందించిన పనులు పూర్తి అవుతాయని తెలుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో నాగార్జున సాగర్ కు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికి సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులకు సమాచారం ఇవ్వటానికి పూర్తి స్థాయిలో,టూరిజం సమాచార కేంద్రం, కూడా ఇప్పుడు పని చేయకుండా ఉండటం పర్యాటకులను అసహనానికి గురి చేస్తోంది, పర్యాటకులు వచ్చినప్పుడు కనీస అవసరాలు తీర్చుకోవటానికి మౌళిక వసతులు లేవని హిల్ కాలనీ బస్ స్టాప్ లో మరుగుదొడ్లు అందుబాటులో లేవని ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు,వృద్ధులు సేద తీర్చుకోవడానికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా అందాల పోటీలను నిర్వహించటం ఎంత వరకు సబబు అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు,మానవ అవసరాలు తీర్చుకోవటానికి ప్రభుత్వ అధికారులు ఆలోచిస్తే బాగుంటుందని పట్టణ ప్రజలు సంఘసంస్కర్తలు తెలియచేస్తున్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు