బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

రైతుల ఫిర్యాదు మేరకు వీరోజ్ పల్లి ఐకెపి సెంటర్ ను స్పందించిన విజిలెన్స్ అధికారులు…

రైతుల ఫిర్యాదు మేరకు వీరోజ్ పల్లి ఐకెపి సెంటర్ ను స్పందించిన విజిలెన్స్ అధికారులు…

మన ప్రగతి న్యూస్ /పెద్ద శంకరంపేట రిపోర్టర్ బాలరాజు

మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం పరిధిలోని విరోజ్ పల్లి గ్రామంలో జిల్లా విజిలెన్స్ అధికారులు బుధవారం ఐకేపీ సెంటర్ ను సందర్శించారు. రైతుల ఫిర్యాదు మేరకు ఐకెపి సెంటర్లకు వచ్చి తుకంలో రైతులకు జరుగుతున్న అన్యాయాం గురుంచి రైతులను అడిగి తెలుసుకున్నారు.తూకంలో ఎలాంటి అవకతవకలు జరిగిన అధికారులపై తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటామనీ రైతులకు తెలియజేశారు. ఇకపై తూకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని మండల అధికారులకు సూచనలు ఇచ్చారు. రైస్ మిల్లర్లు ఐకేపీ లో కాంట జరిగిన వడ్లుకు తరుగు తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు.రైతులకు న్యాయం జరిగేలా రైస్ మిల్లర్ల యజమానులకు సూచనలు ఇవ్వాలని రైతుల అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారులు అడిషనల్ ఎస్పీ ద్రోణాచార్యులు, ఎస్సై వెంకటేశ్వర్లు, సాంబశివులు, తహసీల్దార్, ప్రభాకర్, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి, రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షులు కందుకూరి రవి, ఏపీఎం గోపాల్, రమేష్ సెట్ తదితరులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు