Breaking News

పేకాట స్థావరం పై దాడి

మన ప్రగతి న్యూస్/
ములకలపల్లి

ములకలపల్లి మండలం
మాదారం గ్రామంలో పేకాట స్థావరం నిర్వహిస్తున్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి 5,150 /-రూపాయలు నగదును 1 సెల్ ఫోన్ స్వాధీనపరుచుకుని ఐదుగురు మహిళలు, ఒక మగ వ్యక్తి పై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై మధు ప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..