
మన ప్రగతి న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల జిల్లా. కేటిదొడ్డి మండలం నూతన ఎస్సైగా పగడాల శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించినారు . మత్తు పదార్థాలు డ్రగ్స్ ప్రజలకు హానికరమైన ఇబ్బంది కలిగించినట్లయితే పోలీస్ వారికి తెలియజేయాలన్నారు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలని ఎస్సై సూచించారు
