Breaking News

శ్రమదానం చేసిన మొగుళ్ళపల్లి పోలీ సులు

ఎస్సై అశోక్

మన ప్రగతి న్యూస్/ మొగుళ్లపల్లి

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

ఎల్లారెడ్డిపల్లి నుండి మొట్లపల్లి గ్రామాల ప్రధాన రహదారి మూలమలుపు వద్ద ప్రమాదకరంగా తుమ్మ చెట్టు ముళ్ల పొదలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి.ఈ నేప థ్యంలో శుక్రవారం మొగులపల్లి ఎస్సై బి అశోక్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కృష్ణ వినోద్ శ్రమదానం చేసి ప్రమాదకరంగా మారి నటువంటి ముళ్ల పొదలను తొలగించి ప్రమాదాలను నివా రించారు వాహనదారు లకు ప్రమాదాలుసంభ వించకుండా శ్రమ దానం చేసినమొగుళ్ళ పల్లి పోలీసులను పలువురు వాహన దారులు కృతజ్ఞతలు తెలిపి అభినందిం చారు.