మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:
బీబీనగర్ మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా బీబీనగర్ పట్టణ పట్టణ కాంగ్రెస్ శాఖ మరియు పట్టణ యూత్ అధ్యక్షులు పంజాల పెంటయ్య గౌడ్,ఉప్పాలంచి శ్రీకాంత్ ఆధ్వర్యంలో బీబీనగర్ పోచంపల్లి చౌరస్తా వద్ద కేక్ కటింగ్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గోలి నరేందర్ రెడ్డి,పంజాల వెంకటేష్ గౌడ్,మాజీ మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎండి అక్బర్,జిల్లా కాంగ్రెస్ నాయకులు కాసుల ఆంజనేయులు గౌడ్,నాయకులు మంగ అశోక్,నారగోని మహేష్,పంజాల శ్రీనివాస్ గౌడ్,బెండ ప్రవీణ్,పంటం రాఘవేందర్,తుమ్మల నరసింహారెడ్డి,మహేష్,మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

