మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి:
సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ గ్రామంలో గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు చేసిన జగదేవపూర్ పోలీసులు మొత్తం 25 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని నాలుగు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

