మనప్రగతిన్యూస్/జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో స్టూడెంట్ కౌన్సిలర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె.ఎస్.డి.రాజు ఆధ్వర్యంలో భరోసా సేవలు,షీ టీమ్ చైల్డ్ మ్యారేజ్ 100 డయల్ గురించి ఉమెన్ ఎస్సై తారక,కోఆర్డినేటర్ శివాని విద్యార్థులకు పై అంశాల గురించి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించి వాటిని ఎదుర్కొనే విధానాల గురించి ఉమెన్ ట్రాఫికింగ్ లో భాగంగా విద్యార్థులను చైతన్యవంతం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం విద్యా ర్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

