Breaking News

గ్రీవెన్స్,ఉద్యోగవాణి కార్యక్రమం యధాతధం—జిల్లా కలెక్టర్ హనుమంతరావు

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్,ఉద్యోగవాణి కార్యక్రమం యధాతధంగా ఉంటుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.గురువారం నిర్వహించే గ్రీవెన్స్,ఉద్యోగవాణి కార్యక్రమం యధావిధిగా ఉంటుందని ప్రజలు,ఉద్యోగులు వారి యొక్క సమస్యల పై దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.కావున జిల్లాలోని ప్రజలు కలెక్టరేట్ కు వచ్చి ఫిర్యాదులు ఇవ్వవచ్చని అన్నారు.

వ్యవసాయ ఎగ్జిబిషన్‌కు ఏన్కూర్ మండలం నుంచి బయలుదేరిన రైతులు