Breaking News

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మన ప్రతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:

యాదగిరిగుట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి ఎంతమంది సిబ్బంది విధులకు హాజరయ్యారని అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు.డాక్టర్స్ హాస్పిటల్స్ సిబ్బంది రెగ్యులర్ గా వస్తున్నారా లేదా అని ఆరా తీశారు.ఓపి రిజిస్టర్ చెక్ చేసి,సమయ పాలన పాటించి వచ్చే పేషెంట్లను సమయానికి వైద్యం అందించాలన్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి