మన ప్రగతి న్యూస్/రామన్నపేట:
కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు వీరమల్ల రామలింగయ్య అనారోగ్యంతో మరణించడంతో వారి పార్థివదేహానికి కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర రవీందర్, జిల్లా సహాయ కార్యదర్శి భావండ్లపల్లి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు కూనూరు మల్లేశం మునుకుంట్ల లెనిన్, మండల నాయకులు ఎర్ర కాటమయ్య, అంతటి సత్తయ్య,ఆకిటి శ్రీనివాస్, గుణగంటి మల్లేష్,గిరుకల శంకరయ్య, బోయపల్లి రామలింగయ్య, వీరమల్ల ముత్తయ్య తదితరులు పూలమాలలేసి నివాళులర్పించి మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

