మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:
ఆలేరు పట్టణంలో బీజని మధు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆస్థాన హజరత్ సయ్యద్ బదియోద్దీన్ పీర్ జిందాషా మదర్ సాహెబ్ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్,ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి.ఈ ఉత్సవాల్లో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్,మాజీ జెడ్పిటిసి బోట్ల పరమేశ్వర్,మైనార్టీ నాయకులు ఎండి ఫయాజ్,గంగాధర్,సుధీర్,చిమ్మి శివమల్లు,టీంకు తదితరులు పాల్గొన్నారు.

