Breaking News

పాల్వంచలో మాజీ మంత్రి వనమాని కలిసిన మాజీ ఎంపీ నామా

మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్

పాల్వంచ పట్టణంలోని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ని సోమవారం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకుని,ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారు.సమావేశం అనంతరం నాయకులు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కోసం పరస్పర సహకారంతో పనిచేయడం అవసరమని అభిప్రాయపడ్డారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..