Breaking News

కత్తెరసాల వద్ద లారీ ఢీకొని బాలుడి మృతి

మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి

కోటపల్లి మండలంలోని ఆల్గాంకు చెందిన రాజయ్య తన భార్య, కుమారుడు సాత్విక్తో కలిసి ఓ వివాహానికి వెళ్లి ఇంటికి వస్తుండగా కత్తెరసాల వద్ద లారీ వారి బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాత్విక్(12) అక్కడికక్కడే మృతి చెందాడు. రాజయ్య, అతడి భార్యకు గాయాలు కాగా స్థానికులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..