Breaking News

భారతమాతను కీర్తించే గేయం వందేమాతరం

మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:

భారతమాతను గొప్పగా కీర్తించే గేయం వందేమాతరం అని బిజెపి జిల్లా అధ్యక్షు డు ఉట్కురి అశోక్ గౌడ్ అన్నారు. వందేమాతరం గేయానికి 150 ఏండ్లు ఐన సం దర్భంగా బిజెపి ఆధ్వర్యంలో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి హాజరైన అశోక్ గౌడ్ మాట్లాడుతూ వందేమా తరం గేయం కోట్లాదిమంది భారతీయుల్లో స్ఫూర్తి నింపుతుందన్నారు. ఈ కార్యక్ర మం మండల శాఖ అధ్యక్షుడు అయిన మేకల రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు గూడూరు నరోత్తం రెడ్డి, నోముల గణేష్, గంజి బసవ లింగం ,రంగరెడ్డి, బసవయ్య, చెరుకు వెంకటేష్ ,ఎస్.సత్యనారాయణ, వనం వెం కటేష్ తో పాటు పార్టీ ప్రతినిధులు ,సరస్వతి విద్యా మందిర్ విద్యార్థిని విద్యార్థు లు, తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..