వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న ఎస్ఐ బాలస్వామి నాదం
మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం దమ్మపేట పోలీస్ ఎస్ఐ బాలస్వామి నాదం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా 30 టన్నుల ఇసుకతో అక్రమంగా వెళుతున్న లారీని తనిఖీ చేయగా ఎలాంటి పత్రాలు లేకుండా ఇసుకను ఆంధ్ర ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్నట్టు తెలుసుకొని లారీని సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులైన లారీ డ్రైవర్ పైడిమల్ల రాజేష్, ఏ 2గా గంటకొండ బాబులను అదుపులోకి తీసుకొని, లారీ సీజ్ చేసి, దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

