Breaking News

లక్ష్మీనరసింహుని హుండీ లెక్కింపులో పాల్గొన్న పుండరీక భక్త సేవా సమాజం

మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహుని(పరకమణి )హుండీ లెక్కిం పు కార్యక్రమంలో భూదాన్ పోచంపల్లి శ్రీ పుండరీక భక్త సేవా సమాజం ప్రతి నిధు లు పాల్గొనడం జరిగింది. సూరేపల్లి రవీందర్ ఆధ్వర్యంలో బిట్ల చంద్రశేఖర్, ఆడె పు ఎల్లమ్మ, జ్యోతి, మిర్యాల గీత, బొమ్మ భాగ్యలక్ష్మి ,రచ్చ హేమలత, బడుగు మల్లికార్జున్ ,గొట్టి పాముల ఉపేందర్ తో పాటు 212 మంది సమాజం సభ్యులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని భక్త సేవా సమాజం అధ్య క్షుడు చిట్టి మల్ల లక్ష్మీనారాయణ తెలియజేశారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..