Breaking News

మండల కేంద్రంలో పోలీసుల కవాతు

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

మండలంలోని స్థానిక సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రంలో శాంతిభద్రలు కట్టి తిట్టడం చేయడంలో భాగంగా పోలీసులు కవాతు నిర్వహించారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పారదర్శకంగా సాగేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా ఈ కవాతు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల్లో భద్రత భావం పెంచటం తో పాటు అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించామనీ పోలీసు అధికారులు వెల్లడించారు. మండలంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘాలు ఎదురైన పోలీసులకు సమాచారం తెలుపాలని అన్నారు. ఈ కవాతులో ఏసీబీ రవీందర్ రెడ్డి, , సిఐలు రఘుపతి రెడ్డి, సాయి రమణ, స్థానిక ఎస్ఐ గోవర్ధన్ పోలీస్ బృందాలు పాల్గొన్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..