మన ప్రగతి న్యూస్/ నడికూడ:
హనుమకొండ నగరంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శనివారం టి యు డబ్ల్యూ జే (ఐజేయు) జిల్లా మహాసభ ఏర్పాటు చేశారు. మహా సభ అనంతరం జిల్లా యూనియన్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరి గింది. ఎన్నికల్లో భాగంగా.. హనుమకొండ జిల్లా జనం సాక్షి బ్యూరో చీఫ్ గడ్డం బాలరాజు జిల్లా జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. అనంతరం పలు వురు జర్నలిస్టులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు నూతనంగా ఎన్నికైనా గడ్డం బాలరాజు కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాలరాజు మాట్లా డుతూ.. తన ఎన్నికకు సహకరిం చిన జర్నలిస్టు మిత్రులకు, రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

