- గుంటి సంజీవ, గంగ పుత్ర సంఘం అధ్యక్షులు.
మన ప్రగతి న్యూస్/నర్సంపేట:
నర్సంపేట గంగ పుత్ర సంఘం అధ్యక్షు లు గుంటి సంజీవ ఆధ్వర్యంలో సమా వేశం నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ.. ముదిరాజ్ కులస్తులను తెలంగాణ ప్రభుత్వం బీసీ ఏ లో కలప డానికి చేస్తున్న ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బీసీ ఏ లో ఉన్న కులా లు వెనుకబడి ఉన్నారని ఉపాధి లేక జీవనోపాధి కరువై ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని, సంపన్న వర్గానికి చెంది న ముదిరాజులను కలపడం వలన మాకు అన్యాయం జరుగుతుందని ఆవేద న వ్యక్తం చేసారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని బీసీ ఏ కులస్తులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు ఎర్రబోయిన కిషన్, జీజుల సాగర్,బయ్య నారాయణ, పూస ఏకాంబరం, మేదర బోయిన సత్యనారాయణ, అంకాల సాంబయ్య, మల్లికార్జున్,మైస కుమార్ స్వామి, మేదరబోయిన శ్రీనివాస్, గుంటి శ్రీనివాస్, సందిరి దుర్గా స్వామి, కాపర బోయిన రమేష్, అంకాల సురేష్, అంబ టి రవి, తదితరులున్నారు.

