రాజీవ్ యువ వికాసం పథకంలో రిపోర్టర్లకు ప్రాధాన్యత కోరుతూ ఎంపీడీవో కి వినతి
మన ప్రగతి న్యూస్/ఏన్కూర్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తరపున, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన రిపోర్టర్లకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ ఏన్కూర్...
