Breaking News

రసాభాసాగా మారిన గ్రామసభలు..

అయోమయంలో అర్హులు. వాగ్వాదానికి దిగిన గ్రామస్తులు. మన ప్రగతి న్యూస్/ నడికూడ: అర్హులకు కాకుండా.. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం తో గ్రామసభలో వాగ్వాదం చోటు చేసుకుంది. గురువారం నడికూడ మండల కేంద్రంలో ఇంచార్జ్...

11వ కార్మెల్ ఛాంపియన్ ట్రోపీలో కార్మెల్ కాన్వెంట్ విద్యార్థుల ప్రతిభ 

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: 11వ కార్మెల్ ఛాంపియన్ ట్రోపి ఇంటర్ స్కూల్ క్రీడల్లో కార్మెల్ కాన్వెంట్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు ప్రతిభను కనపరిచారని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ లిజ్ డెత్ తెలిపారు....

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

డిఆర్డిఏ పిడి వసంత -జాబితా ఎంపికపై అధికారులను నిలదీస్తున్న ప్రజలు -పగడ్బందీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తాం అంటున్న అధికారులు మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని డిఆర్డిఏ పిడి వసంత అన్నారు....

బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు మారం రవికుమార్ ను సన్మానించి యూత్ నాయకులు

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండలఅధ్యక్షులుగా నూతనంగా ఎంపికైన మారం రవికుమార్ ను బుధవారం మండలంలోని బమ్మెర గ్రామానికి చెందిన బీజేవైఎం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సందీప్, వినయ్,...

తెలంగాణకు డ్రైపోర్టు నిర్మించనున్నాం.. దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి గారి స్పీచ్ పాయింట్స్ ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో...

దావోస్‌లో సమావేశమైన ముగ్గురు సీఎంలు

దావోస్‌లో సమావేశమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవిస్

ఉద్యోగాలు ఇప్పిస్తామని యువత వద్ద లక్షల రూపాయలు వసూలు చేసిన నకిలీ జడ్జి అరెస్ట్.

ముద్దాయిని తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామానికి చెందిన సామంతుల నరేందర్ గా గుర్తింపు. ఇదే కోవలో ఏలూరు నగరంలోని కొత్తపేటకు చెందిన నామాల నిర్మల అలియాస్ సామంతుల నిర్మలను మ్యాట్రిమోనీ...

పోలీసుల కనుసన్నల్లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్

హైదరాబాద్: గణతంత్ర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు నిఘవర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి,జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా పోలీసులు, భద్రతా అధికారులు కూడా...

మీర్ పేట్ లో దారుణం..

భార్య‌ను ముక్క‌లు ముక్క‌లుగా న‌రికి చంపి.. కుక్క‌ర్‌లో ఉడికించిన కసాయి భ‌ర్త‌.. హైదారాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. మీర్‌పేట్‌లో నివాసముండే DRDO కాంట్రాక్ట్ ఉద్యోగి గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని అతికిరాతకంగా...

క్యాట్ ఫలితాలలో నర్సంపేట శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట జాతీయస్థాయిలో నిర్వహించిన క్యాట్ (నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్) లో నర్సంపేట శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రిన్సిపల్ నవీన్ రావు తెలిపారు. తమ పాఠశాల నుండి...