Breaking News

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మద్యం విక్రయం

ఏన్కూరులో వ్యక్తిపై ఎక్సైజ్ ఆక్ట్ కింద కేసు; 200 బాటిల్స్ స్వాధీనం మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్: ఏన్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆది నరసింహారావు...

కారు ఢీ కొని.. జర్నలిస్టు సుంకర రాజు దుర్మరణం..

మన ప్రగతి న్యూస్/విశాఖపట్నం: విశాఖపట్నం, దక్షిణ నియోజకవర్గం..రామా టాకీస్ అంబేద్కర్ భవన్ పరిసరాల్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాత్రికేయుడు సుంకర రాజు మృతి చెందారు. రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని...

ప్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమం ద్వారా సైబర్ నేరాల పట్ల అవగాహన

సైబర్ నేరాల నివారణపై పోలీస్ శాఖ కృషి వేములపల్లి ఎస్సై డి వెంకటేశ్వర్లు మన ప్రగతి న్యూస్ /నల్గొండ /వేములపల్లి వేములపల్లి మండల వ్యాప్తంగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్...

కామారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ తో పాటు నాయకులు

ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ లో చేరిక మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: దేవరుప్పుల మండలంలోని కామారెడ్డిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ చింత సోమయ్య తో పాటు నాయకులు చింత యాదగిరి సాయి తో...

అమూల్యమైన ఓటుతోఆశీర్వదించి గెలిపించండి

రఘునాథపల్లి సర్పంచ్ అభ్యర్థి శాడ భాగ్య తాజా మాజీ వార్డు మెంబర్ టూత్ పేస్టు గుర్తుకు ఓటు వేయండి మన ప్రగతి న్యూస్ /రఘునాథపల్లి : రఘునాథపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన...

సీత్య తండాలో బిఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో 25 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరిక మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: స్థానిక ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎత్తున ఆ పార్టీ నాయకులు జలకిస్తున్నారు. బుధవారం జనగామ జిల్లా...

జీవో 121ని సవరించాలి 

అర్చక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి  జీవో 577 ప్రకారం వేతనాలు చెల్లించాలి  అర్చక ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ డివిఆర్ శర్మ  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: రాష్ట్రంలో అర్చక ఉద్యోగులకు నష్టం కలిగే విధంగా...

సమన్వయంతో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు 

జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: అన్ని రాజకీయ పార్టీల తో పాటు ప్రజల సహకారంతోసమన్వయంతో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్...

పారదర్శకంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపట్టాలి 

రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్  మనప్రగతిన్యూస్/పాలకుర్తినియోజకవర్గం ప్రతినిధి: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవికిరణ్ అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా మూడో విడత...

పారదర్శకంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపట్టాలి 

రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్  మనప్రగతిన్యూస్/పాలకుర్తినియోజకవర్గం ప్రతినిధి: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవికిరణ్ అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా మూడో విడత...