Breaking News

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్ చిట్యాల చిట్యాల మండలం వెంచరామి గ్రామానికి చెందిన దాసరి రక్షిత్ కుమార్ మద్యం సేవించి ఇంటికి రావడం వలన తన తండ్రి మందలించగా ఇంట్లోని గుర్తుతేలియని పురుగుల మందు తాగగా...

పాము కాటుతో చిన్నారి మృతి

చిట్యాల. ఫిబ్రవరి 25( మన ప్రగతి న్యూస్ ) జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పాము కాటుతో ఓ చిన్నారి మృతి చెందింది. కిన్నెర శిరీష –...

హన్మకొండ,వరంగల్, కాజీపేట ఏరియా ప్రజలకి విజ్ఞప్తి

మన ప్రగతి న్యూస్/ ఉమ్మడి వరంగల్ బ్యూరో తేదీ 26-2-2025 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పూజల నిమిత్తం భక్తులు తమ వాహనాల్లో వేయిస్తంభాల గుడికి వేలాది గా తరలివస్తారు. కానీ ఆలయం దగ్గర పరిసరాలలో...

దేశవ్యాప్తంగా ఈసారి మండిపోనున్న ఎండలు

మన ప్రగతి న్యూస్ /న్యూఢిల్లీFeb 23, 2025, దేశవ్యాప్తంగా ఈసారి మండిపోనున్న ఎండలుదేశవ్యాప్తంగా ఈసారి ఎండలు మండిపోనున్నాయి. గతేడాది కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయిని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఫిబ్రవరి...

పంటపొలం లో 20 లక్షలు..

మన ప్రగతి న్యూస్/ నల్గొండ నల్గొండ జిల్లా దామచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో పొలానికి వెళ్లిన ఓ రైతుకు కనిపించిన రూ.20 లక్షల విలువైన 500 నోట్ల కట్టలు. అయితే నోట్లపై చిల్డ్రన్స్ బ్యాంక్...

299 మంది రోగులపై వైద్యుడి అత్యాచారం

మన ప్రగతి న్యూస్/హైదరాబాద్:ఫిబ్రవరి 25 పవిత్రమైన వైద్య వృత్తి లోఉన్న ఓ వ్యక్తి విచక్షణ మరిచి క్రూరంగా ప్రవర్తించాడు. తన వద్దకు వచ్చే రోగులకు వైద్యం చేసి నయం చేయవలసింది పోయి వారిపై అకృత్యాలకు...

12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్

మన ప్రగతి న్యూస్/ న్యూఢిల్లీ 12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంగళవారం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను సస్పెండ్...

నారీ నాయ సమ్మేళన్ సమావేశంలో భూపాలపల్లి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి కి సన్మానం

మన ప్రగతి న్యూస్ చిట్యాల హైదరాబాద్ గాంధీభవన్ లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారి న్యాయ సమ్మేళన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా...

జర్నలిస్టుల దాడుల కమిటీ పునరుద్ధరణకి సహకరిస్తా – కలెక్టర్ దివాకర

టీఎస్ జేయు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా పత్రాలు అందజేత.. మన ప్రగతి న్యూస్/ములుగు, ఫిబ్రవరి 25 : జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన కమిటీని త్వరలో పునరుద్ధరిస్తానని ములుగు జిల్లా కలెక్టర్...

బహుజన్ సమాజ్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షులుగా బొమ్మ సురేందర్ గౌడ్ ఎన్నిక

మన ప్రగతి న్యూస్ చిట్యాల చిట్యాల మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షున్ని ఎన్నుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులు...