Breaking News

అలిపిరిలోనే వసతి, కౌంటర్లు- ఇక బస్సుల్లోనే కొండపైకి, లైన్ క్లియర్..!!

తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. శ్రీవారి దర్శనం లో ఏఐ సాంకేతికత వినియోగానికి రంగం సిద్దమైంది. ఇందు కోసం ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో...

నీర్నంల గ్రామంలో వడగండ్ల వాన

. అకాల వర్షానికి ఆగమైన రైతన్నలు . వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి మన ప్రగతి న్యూస్ /రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నంల గ్రామంలో మంగళవారం 6 గంటల సమయ సాయంకాల...

అయోధ్య రామాలయానికి బెదిరింపులు- భద్రత కట్టుదిట్టం చేసిన అధికారులు

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య శ్రీరాముడికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ పరిసరాల్లో భద్రత సిబ్బందిని పెంచి పహారా కాస్తున్నారు. అయితే, దీనిపై ఆలయ అధికారులు,...

విమానాశ్రయాలకు దీటుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు

మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్:ఏప్రిల్ 15సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో త్వరలో జరగనున్న భారీ పునర్నిర్మాణ పనుల దృష్ట్యా ప్రయాణికులకు అసౌకర్యం కలుగునుంది, విమానాశ్రయాలకు దీటుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ నిర్మాణ పనులు...

అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఏ ఎస్ డబ్ల్యూ ఓ టీం ఆధ్వర్యంలో చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ

మన ప్రగతి న్యూస్ నల్గొండజిల్లా స్టాపర్ స్థానిక నల్గొండ హైదరాబాదు రోడ్డు నందు గల వివేకానంద విగ్రహం వద్ద అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఏ ఎస్ డబ్ల్యూ టీం వాళ్ల ఆధ్వర్యంలో ప్రారంభించిన...

పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి - ప్రిన్సిపాల్ ఐలయ్య మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి 2025 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నాగార్జున...

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

మనప్రగతి న్యూస్/చిట్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలము లోని నవాబ్ పేట గ్రామానికి చెందిన జిల్లెల్ల కుమారు(42) గత కొన్ని సంవత్సరాల నుండి కైలాపూర్ కారోబార్ గా పని పనిచేస్తున్నాడు.అతనికి భార్య ఇద్దరు...

తరిగొప్పుల నూతన తహసిల్దారుగా మొగుళ్ళ మహిపాల్ రెడ్డి:

మన ప్రగతి న్యూస్ తరిగొప్పుల / మండల నూతన తహసిల్దారుగా మొగుల మహిపాల్ రెడ్డి, స్థానిక తహసిల్దారుగా బాధ్యతలు నిర్వహిస్తున్న నాగేశ్వర చారి సాధారణ బదిలీపై పాలకుర్తి వెళ్లగా, దేవరుప్పుల తాసిల్దారుగా పనిచేస్తున్న మొగుళ్ళ...

రాజీవ్ యువ వికాసం పథకంలో రిపోర్టర్లకు ప్రాధాన్యత కోరుతూ ఎంపీడీవో కి వినతి

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తరపున, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన రిపోర్టర్లకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ ఏన్కూర్...

మతిస్థిమితం లేని గుర్తు తెలియని వ్యక్తి మృతి

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ మతిస్థిమితం లేని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని హిమామ్ నగర్ గ్రామ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది . పోలీసుల కథనం ప్రకారం గ్రామ...