Breaking News

జర్నలిస్టులకు ప్రమాద బీమా అందించడం అభినందనీయం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

జర్నలిస్టుల అటాక్స్ కమిటీ పునరుద్ధరించాలని కోరుతూ వినతిపత్రం అందజేసిన టీ.ఎస్.జె యు నేతలు మన ప్రగతి న్యూస్/ జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా అవసరం అని, టీ.ఎస్.జె.యూ జర్నలిస్టులకు ప్రమాద...

ప్రమాదవశాత్తు కాలిపోతున్న టాటా ఏసీ వాహనం

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఏన్కూరు మండలం లోని ఏన్కూర్ నుంచి జన్నారం గ్రామం మధ్య సమీపంలో మంగళవారం సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో ap 16 ts 0741 నెంబర్ గల...

శ్రీ చైతన్య కార్ఖానా స్కూల్‌లో సైన్స్ ఫెయిర్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహణ

మన ప్రగతి న్యూస్ /మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి శ్రీ చైతన్య కార్ఖానా స్కూల్‌లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో "సైన్స్ ఫెయిర్" కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ డాక్టర్ భానుప్రియ సైకాలజిస్ట్ ముఖ్య...

పరీక్షల ఒత్తిడి.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ హైదరాబాద్ - చందానగర్‌కు చెందిన దీక్షిత్ రాజు(17) మియాపూర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు ఈనెల 5 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉండటంతో తీవ్ర ఒత్తిడికి...

లక్ష్యాన్ని ఎంచుకొని మనము ఒక ఉన్నత స్థాయిని ఎదగాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మన ప్రగతి న్యూస్ /కామారెడ్డి బ్యూరో లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా హార్డ్ వర్క్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి భిక్కనూరు ప్రభుత్వ...

మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే మెచ్చ

మన ప్రగతి న్యూస్/ అశ్వరావుపేట మహా శివరాత్రి సందర్భంగా అశ్వారావుపేట మండలం ముష్టిబండలోనీ శ్రీ భువనసుందరి సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అశ్వారావుపేట...

పట్టభద్రుల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన దుర్గం అశోక్

మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి కోటపల్లి మండలం లో పట్టభద్రుల పోలింగ్ బూత్ ను సందర్శించిన మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ బిజెపి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే దుర్గం అశోక్. కోటపల్లి మండల...

టాటా ఏస్ లో మంటలు తప్పిన ప్రమాదం.

మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి నెన్నెల నుండి కాలేశ్వరం జాతరకు పోతుండగా భీమారం మండలం బూరుగు పెల్లి వద్ద టాటా ఏస్ లో మంటలు రావడంతో ప్రయాణికులు అందరూ గమనించి చాకచక్యంగా...

దేశవ్యాప్తంగా ఈసారి మండిపోనున్న ఎండలు

మన ప్రగతి న్యూస్ /న్యూఢిల్లీFeb 23, 2025, దేశవ్యాప్తంగా ఈసారి మండిపోనున్న ఎండలుదేశవ్యాప్తంగా ఈసారి ఎండలు మండిపోనున్నాయి. గతేడాది కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయిని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఫిబ్రవరి...

పంటపొలం లో 20 లక్షలు..

మన ప్రగతి న్యూస్/ నల్గొండ నల్గొండ జిల్లా దామచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో పొలానికి వెళ్లిన ఓ రైతుకు కనిపించిన రూ.20 లక్షల విలువైన 500 నోట్ల కట్టలు. అయితే నోట్లపై చిల్డ్రన్స్ బ్యాంక్...