బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

కలుషిత నీటి సరఫరాపట్టించుకోని అధికారులు

కలుషిత నీటి సరఫరాపట్టించుకోని అధికారులు

_ఈవో, ప్రత్యేక అధికారి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి.

_ కాంగ్రెస్ నాయకుడు దీటి నర్సింలు

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

రాజన్న సిరిసిల్ల :ముస్తాబాద్ మండల మేజర్ గ్రామపంచాయతీ ఈవో,ప్రత్యేక పాలనాధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.హై స్కూల్ ప్రాంతంలో కలుషిత నీరు సరఫరా అవుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.నెలల తరబడి ప్రధాన గేట్ వాల్ తుప్పు పట్టడం,మురికి నీరు తో కూడిన నీరు ప్రజలకు సరఫరా అవుతున్న అధికారులు నిర్లక్ష్యం వహించడం ఏంటని ప్రశ్నించారు. కలుషిత నీరు త్రాగి ప్రజల ప్రాణాలకు ఏమైనా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.పట్టణ కేంద్రంలో తరచుగా పర్యటించి ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో గుర్తించి సిబ్బందికి సూచనలు చేయాలని అన్నారు. తుప్పు పట్టిన గేట్ వాల్ తొలగించి, కొత్త గేట్ వాల్ ఏర్పాటు చేసి పరిశుభ్రమైన నీటిని ప్రజలకు అందించాలని పేర్కొన్నారు.