Breaking News

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

రోడ్డు ప్రమాదంలో యువ కుడు మృతి చెందిన సం ఘటన శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జి ల్లా, భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. బీ హార్ రాష్ట్రానికి చెందిన అఫ్జల్ రిజ్జా అనే యువ కుడు బ్రతుకు దేరువు ని మిత్తం జూలూరు గ్రామం లో జెసిబి ఆపరేటర్ గా గ త కొంత కాలం నుండి వి ధులు నిర్వర్తిస్తూ జీవనం కొనసాగిస్తుండేవాడు. శు క్రవారం సాయంత్రం పను లు ముగించుకుని, ద్విచ క్ర వాహనంపై మండల కేం ద్రమైన భూదాన్ పోచంప ల్లికి వచ్చి ,వెళుతున్న క్ర మంలో మార్గమధ్యంలో ద్విచక్ర వాహనంలో పెట్రో ల్ అయిపోవడంతో వాహ నాన్ని పక్కన ఆపుకొని ని లుచున్న తరుణంలో వె నుక నుండి వచ్చిన లారీ ఆఫ్జల్ తలకు తగలడం తో పడిపోవడం జరిగింద ని, కొద్దిసేపటి తర్వాత అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించగా, వైద్యుడు చూచి అప్పటికే మృతి చెందాడని తెలిపారు.

తడకమళ్ళలో అక్రమ ఇసుక రవాణా – రెండు ట్రాక్టర్లు పట్టుబాటు