బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక చేయూత 

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక చేయూత 

61 వేలు అందించిన పూర్వ విద్యార్థులు 

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

పాలకుర్తి గ్రామానికి చెందిన కన్నబోయిన రమేష్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడంతో 2001- 2002 బ్యాచ్కు చెందిన పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు ఆదివారం రమేష్ కుటుంబ సభ్యులకు 61 వేల 300 ఫిక్స్ డిపాజిట్ చేసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ రమేష్ మృతి బాధాకరమన్నారు. పదవ తరగతి బ్యాచ్ లో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన అండగా నిలిచి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పూర్వ విద్యార్థులు రమేష్ కుటుంబానికి అండగా నిలవడం పట్ల రమేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోచిదురాల రాజు, కత్తుల రామ చందర్ యాదవ్, దుంపల సంపత్,చిలుకమారి శ్రీధర్,ఎండి, రహేమాన్,జిట్టబోయిన సంతోష్.
 గుంటిపల్లి గోవర్ధన్,రేగుల పర్శరాములు,పోగు గోపి, ఎండి, రహీమ్,ఎండి.తాహిర్ లతోపాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.