బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

కెసిఆర్ బాటలో రేవంత్ రెడ్డి సర్కార్

కెసిఆర్ బాటలో రేవంత్ రెడ్డి సర్కార్

గ్రామపంచాయతీ కార్మికుల అరెస్ట్ సరైంది కాదు

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

మన ప్రగతి న్యూస్ /చేవెళ్ల :

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం ఇందిరా పార్కు వద్ద మహాధర్నం ఉంది ఈ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న గ్రామపంచాయతీ కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడాన్ని అల్లి దేవేందర్ తీవ్రంగా ఖండించారు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కెసిఆర్ బాటలోనే  నడుస్తూ ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్నారని ముందస్తు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని పర్మనెంట్ చేయాలని ఈఎస్ఐ,పీఎఫ్ సౌకర్యం ప్రమాద బీమా సౌకర్యం తదితర డిమాండ్లను పరిష్కారానికి చొరవ చూపాలని లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రత్నం గ్రామపంచాయతీ యూనియన్ మొయినాబాద్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఆంజనేయులు గౌడ్,  ఉపాధ్యక్షులు మాణిక్యం గ్రామపంచాయతీ కార్మికులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు