బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

అంబెడ్కర్ పై అనుచ్చితవాక్యాలు చేసిన కేంద్ర మంత్రి రాజీనామా చెయ్యాలి.

అంబెడ్కర్ పై అనుచ్చితవాక్యాలు చేసిన కేంద్ర మంత్రి రాజీనామా చెయ్యాలి.

మండల యువ నాయకులు మచ్చ గణేష్

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

మన భారత రాజ్యాంగ నిర్మాత, డా ” బి ఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అనుచిత వాక్యాలు చెయ్యడం సిగ్గు చేటు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల కేంద్ర మంత్రి ఐనా వ్యక్తి, అంబేద్కర్ పెట్టిన బిక్ష వాళ్ళ ఈరోజు కేంద్ర మంత్రి గా ఉండి, ప్రపంచ మేధావి ఐనా అంబెడ్కర్ గురించి మాట్లాడం సిగ్గు చేటు. ఏం తెలియని వాడు, ఒకటి రెండు పట్టాలు లేనివాడు కూడా ఈరోజు అంబేద్కర్ రాసిన చట్టాల గురించి మాట్లాడుతున్నార్రు. అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోయి ఉంటే, బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనార్టీలు ఈరోజు చదువుకు, రాజకీయాల్లో పదవులకు దూరంగా ఉండి, కుల వృత్తులకే పరిమితం ఐపోయేవారు. నాయకుల్లారా.గుర్తు పెట్టుకోండి.అంబేద్కర్ గురించి కానీ, రాజ్యాంగం గురించి అనుచ్చితవాక్యాలు చేసిన యేండ్ల చరిత్ర ఉన్న ఏ పార్టీలు, నాయకులు కూడా ఈరోజు అధికారం లో లేరు.అంబేద్కర్ పేరు తలుచుకోకుండా అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు.అంబేద్కర్ పై చేసిన వాక్యాలకు అంబెడ్కర్ కి, దండం పెట్టు క్షమాపణ కోరుకోకుంటే, మళ్ళీ ఎన్నికలో మీ అధికారం కొలిపోవడం తద్యం.