బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

అప్పుల బాధతో కౌలు రైతు మృతి

అప్పుల బాధతో కౌలు రైతు మృతి

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందినా మోటే కళమ్మ భర్త/మృతుడు అయిన మోటే నరసింహ S/o బుచ్చయ్య వయస్సు 50 సం// రాలు తన గ్రామం లో 14 ఎకరాల భూమిని కౌలుకు తీసుకోని వరిపంట వేయగా బోర్లు ఎండిపోవడంతో నీళ్ళు లేక కొంత పంట ఎండి పోయినది.పంట పెట్టుబడికి తెచ్చిన అప్పులు ఎలా తిర్చలో తెలియక మరియు తన కూతురు పెళ్లి ఎలాచేయాలో తెలియక తన భార్యకు బాధపడుతూ చెప్పినాడని,తేది 10.03.2025 సోమవారం ఉదయం 7.00 గంటలకు తానూ కౌలుకు తీసుకున్న పొలం వద్దకు వెళ్లి పంటకు వేసే పురుగుల మందు త్రాగి ఇంటికి వచ్చి పడిపోయి అపస్మారక స్థితికి వెళ్ళగానే పిర్యాది కేకలు వేయడం తో చుట్టూ పక్కల వాళ్ళు రావడంతో వారి సహాయంతో రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించగా అక్కడ పరీక్షించిన డాక్టర్లు మృతి చెందినాడని చెప్పినారని పిర్యాదు రాగా కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నానని SI రామన్నపేట ఒకప్రకటనలో తెలిపినారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు