Breaking News

అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక లోని వీరాంజనేయ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వచేసిన 300 క్వింటాలకు పైగా పిడిఎఫ్ బియ్యాన్ని

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మంగళవారం సివిల్ సప్లై,ఎస్ఓటీపోలీసులుపట్టుకున్నారు.దాడులుఇంకా

కొనసాగుతున్నాయి.తనిఖీల అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని సివిల్ సప్లై అధికారులు తెలిపారు.