బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

ఇష్టపడి చదివి కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు

ఇష్టపడి చదివి కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు

మన ప్రగతి న్యూస్/ నెల్లికుదురు:

ఇష్టపడి చదివి కష్టపడితేనే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అని మహబూబాబాద్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి అన్నారు. వేం చారిటబుల్ ట్రస్ట్ సహాకారంతో మునిగలవీడు జెడ్పిహెచ్ఎస్ పాఠశాల హెచ్ఎం స్వప్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యాదవ రెడ్డి పాల్గొని వేం చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 10 వ తరగతి విద్యార్థి, విద్యార్థినీలకు ప్యాడులు, పెన్ను, పెన్సిల్లు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేం చారిటబుల్ ట్రస్ట్ సహాకారంతో ఎన్నో సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగా మునిగలవీడు పాఠశాలను సందర్శించి 10 వ తరగతి విద్యార్థి, విద్యార్థినీలకు పంపిణీ చేశామన్నారు. ఇష్టంతో కష్టపడి చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని, ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి హెచ్చు వెంకటేశ్వర్లు, మునిగలవీడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇసంపెల్లి వెంకటేష్, మాజీ సర్పంచ్ పట్నంశెట్టి నాగరాజు, నాయకులు బండపల్లి కృష్ణ, ఇసంపెల్లి యాకయ్య ,ఇసంపెల్లి మల్లయ్య, బైస ఉప్పలయ్య,గాండ్ల లింగయ్య, విక్రమ్, రహిమత్ పాష,ఖలీల్, ఇసంపెల్లి వెంకటయ్య, అంబేద్కర్ యూత్ అధ్యక్షలు ఇసంపెల్లి వంశీ తరుణ్, ధర్మారపు శ్రీకాంత్ , ఇసంపెల్లి రమేష్ , కొమ్ము నవీన్ ,ఇసంపెల్లి మధు , తదితరులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు